![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230723-WA0015-300x169.jpg)
నిజామాబాదు నగరంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం అంకం హాస్పిటల్, మైనారిటీ ప్రాక్టీషనర్స్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 5 వందల మందికి పైగా హాజరు కాగా వారికి వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ అంకం గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద మంచిది కాదని పేర్కొన్నారు. గైనకాలజీ,ఈఎన్ టీ,ఆర్దోపెడిక్ యూరాలజి,డెంటల్,న్యూరో,క్యాన్