నవతెలంగాణ – గాంధారి; గాంధారి మండలంలోని గండివెట్ గ్రామంలో రూ.43.00 లక్షలతో ముద్దెల్లి పిఏసిఎస్ నూతన పరిపాలన భవనం నిర్మాణాని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఏంసి చెర్మెన్ సత్యం రావు, గాంధారి సొసైటీ చెర్మెన్ సాయికుమార్, ముద్దెల్లి సొసైటీ చెర్మెన్ సజ్జనపల్లి సాయిరాం, గండివేట్ సర్పంచ్ అబ్దుల్ ఫరూక్, తదితరులు పాల్గొన్నారు.