తమిళనాడు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు జిల్లాలో కంటైనర్ను ఆటో ఢీకొన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే…
తాజా వార్తలు
మార్చి 31 నుంచి ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు
బెంగళూరు: ఎస్ఎస్ఎల్సీ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2023 మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కర్ణాటక…
గర్వంగా ఫీల్ అవుతున్నా
రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్గా…
తాజ్ మహల్ లో పరిశోధనకు ఆదేశాలివ్వలేం: సుప్రీంకోర్టు
హైదరాబాద్: ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ విషయంలో, దాని చరిత్ర విషయంలో కల్పించుకోలేమంటూ సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది.…
స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్: విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర…
కెనడాలో సిక్కు మహిళను కాల్చిచంపిన దుండగుడు
ఒట్టావా: కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పవన్ ప్రీత్…
యువతి ప్రాణాలు తీసిన ఇన్స్టాగ్రామ్ పరిచయం
హైదరాబాద్: ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. తొలుత పరిచయం, ఆపై ప్రేమ, తర్వాత విభేదాలు.. వెరసి ఓ యువతి…
నేడు అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ…
కళ్లలో కారం కొట్టి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!
హైదరాబాద్: సికింద్రాబాద్లో గత రాత్రి భారీ దారిదోపిడీ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసిన దుండగుడు అతడి కళ్లలో కారం…
కాంగ్రెస్ ఆద్వర్యంలో ధర్నా…
నవతెలంగాణ – అశ్వారావుపేట ధరణి రద్దు, పోడు భూములకు పట్టాలు కోరుతూ పీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన…