నవతెలంగాణ- డిండి: డిండి మండలంలో మిత్ర పక్షల నాయకులు శనివారం నుండి ఇంటి ఇంటి ప్రచారం ప్రారంభించారు. గ్రామాల వారిగా షేడ్యులు తేది: 11/11/2023 శనివారం ఎర్రగుంటపల్లి, వావిల్కోలు,
బ్రాహ్మణ పల్లి, బ్రాహ్మణపల్లితండా, రుద్రాయిగూడెం, రహమంతపురం 13/11/2023, సోమవారం ఎర్రారం, జాల్ తండ, సోమ్లాతండా, కె.గౌరారం, కొత్తతండ, గోనబోయినపల్లి 14/11/2023, మంగళవారం శాంతిగూడెం, కందుకూరు, నిజాం నగర్, ఆకుతోటపల్లి, ఉమ్మడి చెరుకుపల్లి 16/11/2023 గురువారం గోనకొల్, జేత్యతండా, కాల్యతండా, బొగ్గులదోన, ప్రతాప్ నగర్, 17/11/2023 శుక్రవారం దాసరినెమాలిపూర్ తండా, దాసరి నెమిలిపూర్, టీ.గౌరారం, కామేపల్లి, 18/11/2023 శనివారం సింగరాజుపల్లి, ఉమ్మడి తవక్లాపూర్ గ్రామాలు, 19/11/2023, ఆదివారం ఖానా పూర్, ఖానా పూర్ తండ, ఉమ్మడి బొల్లనపల్లి గ్రామాలు,
20/11/2023 సోమవారం ఉమ్మడి వీరబోయినపల్లి, డిండి పట్టణంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహింస్తున్నట్లు కాంగ్రెస్ డిండి మండల అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తూం బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, ఉన్న దినేష్, జర్పుల లక్ష్మీ తిరుపతినాయక్, లక్పతినాయక్ తదితరులు పాల్గొన్నారు.