నవతెలంగాణ- నవీపేట్
మండలంలోని అభంగపట్నం, నవీపేట్, జన్నేపల్లి, నాలేశ్వర్, యంచ, కోస్లి గ్రామాలలోని పోలీస్ స్టేషన్లను ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ సింగ్ సాధు ఐఏఎస్ మంగళవారం పరిశీలించారు. గతంలో మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్ల సంఖ్య మహిళ, పురుషులు మరియు వికలాంగుల ఓటర్ వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా గతంలో జరిగిన సంఘటనలపై స్థానిక బిఎల్ఓ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యాదగిరి గౌడ్, ఆర్ ఐ మోహన్, స్థానిక కార్యదర్శులు ఉన్నారు.
మండలంలోని అభంగపట్నం, నవీపేట్, జన్నేపల్లి, నాలేశ్వర్, యంచ, కోస్లి గ్రామాలలోని పోలీస్ స్టేషన్లను ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ సింగ్ సాధు ఐఏఎస్ మంగళవారం పరిశీలించారు. గతంలో మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్ల సంఖ్య మహిళ, పురుషులు మరియు వికలాంగుల ఓటర్ వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా గతంలో జరిగిన సంఘటనలపై స్థానిక బిఎల్ఓ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యాదగిరి గౌడ్, ఆర్ ఐ మోహన్, స్థానిక కార్యదర్శులు ఉన్నారు.