– బీజేపీ మహబూబాబాద్ జిల్లా అభ్యర్థి హుస్సేన్ నాయక్
నవ తెలంగాణ- నెల్లికుదురు: ప్రజలను మోసం చేసిన కేసీఆర్ పాలన తరిమికొట్టాలని బీజేపీ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహబూబాద్ నియోజకవర్గ అభ్యర్థి హుస్సేన్ నాయక్ అన్నారు మండలంలోని రాత్రి తండా గ్రామ లో శనివారం ఆయన మాట్లాడారు. యువతను మోసం మోసం చేశారని అన్నారు నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు తప్ప ఏ ఒక్కరి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లి బుజ్జి వాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రావడంతో ఈ మాత్రం రాష్ట్ర అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ ఎంపీటీసీ మదన్ లాల్ బీజేపీ జిల్లా నాయకులు పాపారావు ప్రభాకర్ రెడ్డి పాపారావు శివ సాయి గౌడ్ సందీప్ కిరణ్