నవతెలంగాణ కంటేశ్వర్
మాలపల్లి వద్ద ఫీడర్ పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీ కారణంగా బుధవారం అనగా తేదీ:24.05.2023 నాడు క్రింది ప్రాంతాల్లో ఉదయం త్రాగు నీటి సరఫరా వుండదు అని నిజామాబాద్ మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలుపుతున్నారు. కావున ప్రజలు గమనించాలన్నారు.
నాగారం,ఇంద్ర పుర్, వినాయక్ నగర్, గోల్ హనుమన్, ఎల్లమ్మ గుట్ట, సుభాష్ నగర్, నాందేవ్ వాడ, గంగస్తాన్, హమాల్వాడి, దుబ్బ, గౌతం నగర్,కంటేశ్వర్,చంద్ర శేకర్ కాలనీ, ఎళ్ళమ్మగుట్ట, పోచమ్మ గల్లి, గోల్ హనుమాన్, అర్స పల్లి, మాలపల్లి, అహ్మద్ పుర కాలనీ, హబీబ్ నగర్ తదితర ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా ఉండదని తెలిపారు.