నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వాగుమారే లక్ష్మీబాయి కుమారుడైన శివానంద్ పెళ్లి రుద్రూర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి మద్నూర్ మండలానికి చెందిన ఎంపీటీసీలు సర్పంచులు మార్కెట్ కమిటీ చైర్మన్ మద్నూర్ డోంగ్లి సింగిల్ విండోల చైర్మన్లు వివిధ శాఖల అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వధువరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు కుమారుడి పెళ్లికి హాజరైన ప్రజాప్రతినిధులందరికీ ఎంపీపీ వాగ్మారే లక్ష్మీబాయి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.