నవతెలంగాణ- డిండి: డిండి గుండ్లపల్లి మండలం సింగరాజుపల్లి, సింగరాజుపల్లి తండా కు చెందిన బీఆర్ఎస్ నాయకులు దాదాపు 50 కుటుంబాలు రామావత్ కిషన్, రామావత్ హరి, భాస్కర్, వడ్త్య కిష్టా, బాలు నాయక్, పాండు నాయక్, నవీన్ నాయక్, నేనావత్ రవి నాయక్, రమావత్ సేవా, శ్రీకాంత్, నేనావత్ తావుర్య,రాగ్యనాయక్, వడ్త్య సతీష్, నేనావత్ జన్యా, నేనావత్ రవి, గోరంటి తిరుపతి, ఎదుర్ల శ్రీను, అంజీ, నక్క బాలయ్య, విష్ణువర్ధన్ రావు, శ్రీపతి యాదగిరి బీఆర్ఎస్ పార్టీనీ వదిలి దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో డిండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లవెళ్లి రాజేష్ రెడ్డి, బ్లాక్ అద్యక్షులు వెంకటేశ్వర రావు, మాజీ సర్పంచ్ జంతుక వెంకటయ్య, శ్రీపతి తిరుపతి, గోరంట్ల సైదులు, జంతుక బాలయ్య తదితరుల పాల్గోన్నారు.