![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231116-WA0056.jpg)
నవతెలంగాణ హుస్నాబాద్: హుస్నాబాద్ లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ను గెలిపించాలని హుస్నాబాద్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీర్జాపూర్, జిలెళ్లగడ్డ, నాగారం గ్రామాలలో ప్రచారం చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పెండ్యాల ఐలయ్య, మత్స్యకార అక్కన్నపెట మండల అధ్యక్షులు గంగదరి రాజయ్య, గంగరవెని అశోక్, బొడిగే కనుకయ్య, పిట్టల స్వామి, రాజు, కృష్ణ, శ్రీను, లక్ష్మి, దేవక్క,కనుకవ్వ, మహేశ్వరి, శేఖర్, రమేష్, బిక్షపతి, రవి, రాకేష్, నర్సయ్య, తిరుపతి, శ్రీదర్ లు పాల్గొన్నారు.