నవతెలంగాణ – అమరావతి: వైసీపీ కేంద్ర కార్యాలయంలో వై.యస్.రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. వైసీపీ పార్టీ నేతలు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించనుంది వైసీపీ పార్టీ. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టనున్నాయి పార్టీ శ్రేణులు. ఇక ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు. ఈ రోజు అయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్.