నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసింది. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో టీపీఎస్ అధ్యక్షులు నీరా కిషోర్ ప్రకటించారు.