– ఫౌండేషన్ చైర్మన్
నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండలం చలకుర్తి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు పాతనబోయిన చంటి ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలుసుకుని బుధవారం కుటుంభ సభ్యులనుపాండు రంగారెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, యాదయ్య, మధు, గాలి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.