నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ ఇంటిలిజెన్స్ బ్యూరోలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 677 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్ పోర్టు 362 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 315 ఖాళీలు ఉన్నాయి.